ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మట్టి అక్రమ తవ్వకాలను ఆపాలి’

ABN, First Publish Date - 2022-07-02T06:51:09+05:30

తిరుమలగిరి మండలం మామిడాల గ్రామంలోని ఎర్రబోడు నుంచి మట్టి తవ్వకాలను ఆపాలని ఆ గ్రామ రైతులు లింగయ్య, ప్రేమ్‌కుమార్‌, రాజు కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమలగిరి రూరల్‌, జూలై 1: తిరుమలగిరి మండలం మామిడాల గ్రామంలోని ఎర్రబోడు నుంచి మట్టి తవ్వకాలను ఆపాలని ఆ గ్రామ రైతులు లింగయ్య, ప్రేమ్‌కుమార్‌, రాజు కోరారు. శుక్రవారం ఆ గ్రామంలో మట్టి తోలు తున్న టిప్పర్లను రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నిత్యం వందలాది టిప్పర్ల ద్వారా మట్టిని వెంచర్లకు తరలిస్తున్నారన్నారు.  మట్టితవ్వాకాలను అధికారులు ఆపాలని, లేనట్లయితే  ఆందోళన చేస్తామని హెచ్చరించారు. టిప్పర్లను ఆపిన వారిలో  రైతులు లింగయ్య,ప్రేమ్‌కుమార్‌, రాజు, దామోదర్‌, శేఖర్‌రెడ్డి, సోమయ్య తదితరులు ఉన్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ను వివరణ కోరగా మట్టితవ్వకాలకు ఎలాంటి అనుమతి లేదన్నారు.


Updated Date - 2022-07-02T06:51:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising