ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2022-08-17T06:21:26+05:30

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని కోదాడ రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. రూరల్‌ ఎస్‌ఐ సాయిప్రశాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోదాడ రూరల్‌, ఆగస్టు 16: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని కోదాడ రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. రూరల్‌ ఎస్‌ఐ సాయిప్రశాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన సుల్తాన్‌ వెంకన్న ఆటోలో జగ ్గయ్యపేటకు తరలిస్తున్న  మూడు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని మండలంలోని రెడ్లకుంట గ్రామం వద్ద స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్‌ఐ  తెలిపారు. 



Updated Date - 2022-08-17T06:21:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising