ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.లక్ష విలువైన గుట్కాలు స్వాధీనం

ABN, First Publish Date - 2022-08-17T06:20:13+05:30

మండలంలోని రామాపురం గ్రామంలో నలుగురు వ్యక్తుల నుంచి సుమారు రూ.లక్ష విలువ చేసే గుట్కాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేళ్లచెర్వు, ఆగస్టు 16: మండలంలోని రామాపురం గ్రామంలో నలుగురు వ్యక్తుల నుంచి సుమారు రూ.లక్ష విలువ చేసే గుట్కాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏఎ్‌సఐ ఆనంద్‌నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రామాపురం గ్రామానికి చెందిన చింత్రియాల రామాంజనేయులు దుకాణంలో రూ.25 వేలు, గోళ్ల గోపి దుకాణంలో రూ.27వేలు, కంచి దుర్గాప్రసాద్‌ దుకాణంలో రూ.10వేల విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు.  అదేవిధంగా మంగళికుంటాతండాకు చెందిన భూక్య మోతీలాల్‌ ఇంటిలో నిల్వ చేసిన రూ.46వేల విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. రామాంజనేయులు, గోళ్ళ గోపి, మోతీలాల్‌ను అరెస్టు చేశారు. దుర్గాప్రసాద్‌ పరారీలో ఉన్నాడు. రామాంజనేయులు, గోళ్ళ గోపిలు యర్రవరం గ్రామానికి చెందిన షేక్‌ నాగుల్‌మీరా వద్ద నుంచి గుట్కాలను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. 


Updated Date - 2022-08-17T06:20:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising