ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిధుల్లేక పంచాయతీ ట్రాక్టర్‌ను అప్పగించారు

ABN, First Publish Date - 2022-05-21T06:10:35+05:30

మండలంలోని గోపాలపురం సర్పంచ్‌ బోడ మణె మ్మ గ్రామపంచాయతీ నిధుల లేమి కారణంగా పంచాయతీ ట్రాక్టర్‌ను శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట శుక్రవారం వదిలేసి వెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాడ్గులపల్లి, మే 20: మండలంలోని గోపాలపురం సర్పంచ్‌ బోడ మణె మ్మ గ్రామపంచాయతీ నిధుల లేమి కారణంగా పంచాయతీ ట్రాక్టర్‌ను శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట శుక్రవారం వదిలేసి వెళ్లారు. ఈ విషయ మై సర్పంచ్‌ను వివరణ కోరగా.. ఐదు నెలలుగా గ్రామపంచాయతీకి నిధులు రాకపోవడంతో గ్రామపాలన భారంగా మారిందని, కనీసం ట్రాక్టర్‌కు డీజిల్‌ పోయించేందుకు కూడా డబ్బులు లేవన్నారు. చేసేదేమిలేక గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను ఎంపీడీవో కార్యాలయం ఎదుట వదిలేసినట్లు తెలిపారు. ఈ విషయంపై ఎంపీవోను సంప్రదించగా, గత రెండు రోజులుగా మండలంలోని గ్రామపంచాయతీ ట్రాక్టర్లకు జీపీఎ్‌సను అమరుస్తున్నామని, అందులో భాగం గా శుక్రవారం ట్రాక్టర్‌ను ఇక్కడికి తీసుకొచ్చినట్లు తెలిపారు. 

Updated Date - 2022-05-21T06:10:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising