ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Komatireddy rajagopal reddy: కేసీఆర్ ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేశారు

ABN, First Publish Date - 2022-09-19T20:32:44+05:30

ప్రతిపక్షం లేకుండా చేసి కేసీఆర్ ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేశారని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: ప్రతిపక్షం లేకుండా చేసి కేసీఆర్ (KCR) ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేశారని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy rajagopal reddy) విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... 1400 యువకుల ఆత్మబలిదానాలతో తెలంగాణ వస్తే కేసీఆర్ (CM KCR) కుటుంబం రాజకీయ పాలన చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్ట్‌ల పేరు మీద వేల కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం (KCR Family) దోపిడీ చేసిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికను ప్రపంచంలోని ప్రతి తెలుగు వారు గమనిస్తున్నారని తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దళిత బందు పథకం పెట్టారని... మునుగోడు ఉప ఎన్నిక (Munugodu by poll)కు గిరిజన బందు పథకం తెస్తున్నారంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Former MLA) వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-09-19T20:32:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising