ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్స్యకార్మికుల సంక్షేమానికి పెద్దపీట

ABN, First Publish Date - 2022-10-04T05:30:00+05:30

మత్స్యకార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మత్స్యశాఖ రాష్ట్ర కమిషనర్‌ లచ్చిరాం భూక్య అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



 మత్స్యశాఖ రాష్ట్ర కమిషనర్‌ లచ్చిరాం భూక్య 

భువనగిరి రూరల్‌, అక్టోబరు 4: మత్స్యకార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మత్స్యశాఖ రాష్ట్ర కమిషనర్‌ లచ్చిరాం భూక్య అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన చేప పిల్లలను పంపిణీ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మత్స్యకార్మికులు ఆర్థిక పరిపుష్టి సాధించాలన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌డీవో ఎం.రాజారాం, మత్స్యకార్మికుల సంఘం ప్రతినిధులు నర్ల నర్సింగ్‌ రావు, లక్ష్మయ్య, సత్తయ్య, నర్ల కుమార్‌, పబ్బ శ్రీనివాస్‌, పూస మైసయ్య, మత్స్యశాఖ అధికారి రవినాయక్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-04T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising