ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జానపద కళాక్షేత్రం నిర్మించాలి

ABN, First Publish Date - 2022-06-26T06:39:01+05:30

రాష్ట్రంలో అతి పెద్ద పుణ్యక్షేత్రమైన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కేత్రంలో జానపద కళాక్షేత్రం నిర్మించాలని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకరస్వామీజీ, మహేశ్వర గ్రూప్‌ అధినేత కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు అన్నారు. యా దగిరిగుట్టలో రాష్ట్రంలోని జానపద కళాకారులు సుమా రు 500మందికి శనివారం సన్మానం నిర్వహించారు.

గుట్టలో మాట్లాడుతున్న విజయశంకరస్వామీజీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకరస్వామీజీ

యాదగిరిగుట్ట రూరల్‌, జూన్‌ 25: రాష్ట్రంలో అతి పెద్ద పుణ్యక్షేత్రమైన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కేత్రంలో జానపద కళాక్షేత్రం నిర్మించాలని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకరస్వామీజీ, మహేశ్వర గ్రూప్‌ అధినేత కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు అన్నారు. యా దగిరిగుట్టలో రాష్ట్రంలోని జానపద కళాకారులు సుమా రు 500మందికి శనివారం సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం జానపద కళాకారులను ఆదుకోవాలన్నారు.ఇదిలా ఉంటే సన్మాన సభకు హాజరైన కళాకారులందరికీ చివరి నిమిషంలో జ్ఞాపికలు సరిపడా అందకపోవడంతో నిరాశ చెందారు. కార్యక్రమంలో జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్య క్షుడుభాస్కర్‌, బి.ఆర్‌. ప్రసాద్‌, కళాకారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T06:39:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising