ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

ABN, First Publish Date - 2022-05-29T20:24:02+05:30

నల్లగొండ: నాంపల్లి మండలం కేతేపల్లిలో విద్యుత్ షాక్‌తో మరణించిన యాదయ్య, మోహనయ్య కుటుంబాలను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.5

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: నాంపల్లి మండలం కేతేపల్లిలో విద్యుత్ షాక్‌తో మరణించిన యాదయ్య, మోహనయ్య కుటుంబాలను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజమోని వెంకటయ్య కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తరలించాలని..వైద్యానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున  అందజేశారు.

Updated Date - 2022-05-29T20:24:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising