ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN, First Publish Date - 2022-10-02T05:53:25+05:30

తుంగతుర్తి మండలంలో విద్యుదాఘాతానికి గురై రైతు శనివారం మృతి చెం దాడు.

పెద్దపరుశరామలు మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుంగతుర్తి, అక్టోబరు 1 : తుంగతుర్తి మండలంలో విద్యుదాఘాతానికి గురై రైతు శనివారం మృతి చెం దాడు. ఎస్‌ఐ డానియేల్‌, రైతు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పుగూడెం గ్రామానికి చెందిన గుండగాని పెద్దపరుశరామలు(55) శనివారం ఉదయం తన వ్యవసాయ బావి వద్దకు పశువులను తీసుకెళ్లాడు. మధ్యాహ్నం భోజనానికి ఇం టికి రాకపోవడంతో ఆయన పెద్దకుమారుడు మనోజ్‌ పొలం వద్దకు వెళ్లాడు. అప్పటికే మోటార్‌ వద్ద విద్యుదాఘాతానికి గురై మృతి చెంది కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. పెద్దపరుశరాములుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. భార్య ఉపేంద్ర ఫిర్యాదు మేరకు పరుశరాములు మృతదేహాన్ని తుంగతుర్తి ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2022-10-02T05:53:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising