ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైబర్‌ నేరాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలి

ABN, First Publish Date - 2022-08-12T07:33:55+05:30

సైబర్‌ నేరాలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించాలని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌కేశవ్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో సైబర్‌ హార్‌ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు.

విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌కేశవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట అర్బన్‌, ఆగస్టు 11: సైబర్‌ నేరాలపై ప్రతీ ఒక్కరికీ  అవగాహన కల్పించాలని  కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌కేశవ్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో సైబర్‌ హార్‌ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ సైబర్‌ హార్‌ శిక్షణ ద్వారా జిల్లాలో 1650 మంది టీచర్లు, 3300 మంది విద్యార్థులకు, 80 క్లబ్‌లకు పోలీస్‌ శాఖ శిక్షణ ఇచ్చిందన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన సైబర్‌ అంబాసిడర్‌లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఈవో అశోక్‌, డీఎస్పీలు నాగభూషణం, వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐ రాజశేఖర్‌, రమణ, షీటీం పాల్గొంది.




Updated Date - 2022-08-12T07:33:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising