ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వనజీవి’కి పర్యావరణ ఉద్యమకారుడు కొల్లు పరామర్శ

ABN, First Publish Date - 2022-05-20T05:55:08+05:30

రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై, ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో చికిత్సపొందతున్న ఖమ్మం రూరల్‌ మండలం రెడ్డిపల్లికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ‘వనజీవి’ దరిపల్లి రామయ్యను సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన పర్యావరణ

రామయ్యను పరామర్శిస్తున్న కొల్లు లక్ష్మీనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం రూరల్‌, మే 19: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై, ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో చికిత్సపొందతున్న ఖమ్మం రూరల్‌ మండలం రెడ్డిపల్లికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ‘వనజీవి’ దరిపల్లి రామయ్యను సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన పర్యావరణ ఉద్యమకారుడు కొల్లు లక్ష్మీనారాయణ గురువారం పరామర్శించారు. ఈ సందర్బంగా రామయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన రామయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 


Updated Date - 2022-05-20T05:55:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising