ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మత్స్య సొసైటీలో అర్హులకు సభ్యత్వం అందించాలి’

ABN, First Publish Date - 2022-05-18T06:55:04+05:30

మత్స్య సొసైటీలో అర్హులైనవారందరికీ సభ్యత్వం అందించాలని నారాయణపురం గ్రామానికి చెందిన ముదిరాజులు కోరారు.

తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిలుకూరు, మే 17: మత్స్య సొసైటీలో అర్హులైనవారందరికీ సభ్యత్వం అందించాలని నారాయణపురం గ్రామానికి చెందిన ముదిరాజులు కోరారు. మంగళవారం మండల కేంద్రంలో తహసీల్దార్‌ రాజేశ్వరికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. నారాయణపురం చెరువు సంఘంలో 239మందికి సభ్యత్వాలు ఉండగా,  వారిలో 140 మంది మృతి చెందారని,  వారి స్థానంలో గ్రామానికి చెందిన అర్హులైన ముది రాజులకు సభ్యత్వం అందజేయాలని కోరారు.  వినతి పత్రం అందజేసినవారిలో జానకిరాములు, రంగయ్య, వెంకటేశ్వర్లు ఉన్నారు.


 అసోసియేష

Updated Date - 2022-05-18T06:55:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising