ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి : రమేష్‌

ABN, First Publish Date - 2022-09-19T06:08:53+05:30

రాష్ట్రంలోని వివిధ పత్రిక లు, ఎలక్ర్టానిక్‌ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీడబ్ల్యూజేఎఫ్‌ జాతీయ కార్యవర్గ సభ్యు డు గాదె రమేష్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న రమేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగార్జునసాగర్‌, సెప్టెంబరు 18: రాష్ట్రంలోని వివిధ పత్రిక లు, ఎలక్ర్టానిక్‌ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీడబ్ల్యూజేఎఫ్‌ జాతీయ కార్యవర్గ సభ్యు డు గాదె రమేష్‌ అన్నారు. ఆదివారం నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీ లోని విజయవిహార్‌ అతిథిగృహంలో జరిగిన సంఘ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో పనిచేస్తున్న  జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన జర్నలిస్టులకు వెంటనే డబుల్‌ బె డ్‌రూం ఇళ్లు  కట్టించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సం ఘం నియోజకవర్గ నూతన కమిటీని ఎన్నుకున్నారు. నియోజక వ ర్గ అధ్యక్షుడిగా మూ ల శేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆవుల న రేందర్‌, శ్రీ నివాస్‌, చందులా ల్‌, కార్యదర్శులు, సభ్యులను ఎన్నుకున్నారు.  

Updated Date - 2022-09-19T06:08:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising