ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాడి రైతులను ఆదుకునేందుకు కృషి

ABN, First Publish Date - 2022-08-31T06:03:12+05:30

నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారులను ఆదుకునేందుకు కృషి చేస్తున్నామని మదర్‌ డెయిరీ చైర్మన్‌ గంగుల కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాడి రైతులను ఆదుకునేందుకు కృషి 

మదర్‌ డెయిరీ చైర్మన్‌ గంగుల కృష్ణారెడ్డి

నల్లగొండ, ఆగస్టు 30: నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారులను ఆదుకునేందుకు కృషి చేస్తున్నామని మదర్‌ డెయిరీ చైర్మన్‌ గంగుల కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గేదె పాల కిలో వెన్నకు రూ.690 ఉండగా రూ.756కు ధర పెంచామన్నారు. ఆవు పాలు కిలో ఘన పదార్ధానికి రూ.270 ఉండగా రూ.313 పెంచిన ట్లు ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పాలకవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. పెరిగిన ధరలు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. రైతులు ప్రైవేటు డెయిరీలకు కాకుండా మదర్‌ డెయిరీకి పాలు పోయాలని సూచించారు.

Updated Date - 2022-08-31T06:03:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising