ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి

ABN, First Publish Date - 2022-05-25T06:34:53+05:30

బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిన టీడీపీని రాష్ట్రంలో బలోపేతం చేయడానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని టీడీపీ రాష్ట్ర నాయకుడు, భూదాన్‌పోచంపల్లి మాజీ ఎంపీపీ బడుగు దానయ్య ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మును గోడు నియోజగవర్గ ఇన్‌చార్జి జక్కల ఐలయ్య కోరారు.

భూదాన్‌పోచంపల్లిలో టీడీపీ సభ్యత్వం నమోదును ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర నాయకుడు బడుగు దానయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూదాన్‌పోచంపల్లి, సంస్థాన్‌ నారాయణ పురం, మే 24: బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిన టీడీపీని రాష్ట్రంలో బలోపేతం చేయడానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని టీడీపీ రాష్ట్ర నాయకుడు, భూదాన్‌పోచంపల్లి మాజీ ఎంపీపీ బడుగు దానయ్య ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మును గోడు నియోజగవర్గ ఇన్‌చార్జి జక్కల ఐలయ్య కోరారు. కోరారు. మంగళవారం భూదాన్‌పోచంపల్లిలో, సంస్థాన్‌ నారాయణపురం మండలం మహ్మదాబాద్‌ గ్రామంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ భువనగిరి పార్లమెంట్‌ అధికార ప్రతినిధి గుండ్ల రామచంద్రం ముదిరాజ్‌, బైరు లక్ష్మయ్య, భారత ఆంజనేయులు, భారత భూషణ్‌, వనం శంకర్‌, గంజి కృష్ణ, చిలివేరు గోవర్ధన్‌ ఏర్పుల సుదర్శన్‌, మత్యాల విజయ్‌కుమార్‌, చంద్రయ్య, బిక్షపతి, ఎట్టయ్య పాల్గొన్నారు.




Updated Date - 2022-05-25T06:34:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising