ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల అభివృద్ధిపై నిర్లక్ష్యం వద్దు

ABN, First Publish Date - 2022-07-03T05:55:09+05:30

గ్రామాల అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వీడాలని జడ్పీ సీఈ వో సురేష్‌ అన్నారు. శనివారం మండల పరిధిలోని గాజులమల్కాపురం, లింగాల, అనంతారం గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.

పల్లెప్రకృతివనాన్ని పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో సురేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెన్‌పహాడ్‌, జూలై 2: గ్రామాల అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వీడాలని జడ్పీ సీఈ వో సురేష్‌ అన్నారు. శనివారం మండల పరిధిలోని గాజులమల్కాపురం, లింగాల, అనంతారం గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. పనులపై అధికారులు నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఆయా గ్రామాల్లో వన నర్సరీలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డులు, పారిశుధ్య పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీవో రమేష్‌, ఏపీవో రవి, ఈసీ ఏకస్వామి,సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T05:55:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising