ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యక్తి అదృశ్యం

ABN, First Publish Date - 2022-08-23T06:31:14+05:30

వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రభాకర్‌ తెలిపారు.

జగదీష్‌ సిద్దార్థ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50






వలిగొండ, ఆగస్టు 22 : వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రభాకర్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం చత్తీ్‌సఘడ్‌ రాష్ట్రం జహంగీర్‌చాప జిల్లా కర్‌గామ్‌ గ్రామానికి చెందిన జగదీష్‌ సిద్దార్థ్‌(55) అనే వ్యక్తి వలిగొండ మండల కేంద్రం చింతబావి వద్ద మూడు నెలల కిందట నుంచి అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆగస్టు 20న రాత్రి 7 గంటల సమయంలో మలవిసర్జన కోసం వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో లేబర్‌ సూపర్‌వైజర్‌ సంతో్‌షకుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2022-08-23T06:31:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising