ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుప్తనిధుల కోసం తవ్వకాలు

ABN, First Publish Date - 2022-07-07T06:04:16+05:30

గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేసి పురాతన దేవాలయాన్ని ధ్వంసం చేశారు.

గుప్త నిధుల కోసం తవ్విన ప్రదేశం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ జిల్లాలో ఘటన 

నిడమనూరు, జూలై 6: గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేసి పురాతన దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలోని మారుపాక గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శోభన్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొంతల కోటయ్య ఆయన తమ్ముడు బొంతల శివకుమార్‌లు అదే గ్రామానికి చెందిన నందికొండ నాగలక్ష్మీకి చెందిన వ్యవసాయ భూమిని కౌలుకు తీసుసుకొని మూడేళ్లుగా నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఈ నెల 4వ తేదీన కౌలుకు చేస్తున్న వ్యవసాయ భూమిలో బొంతల కోటయ్య, శివలు, మరికొంతమంది కలిసి వంద ఏళ్ల నుంచి పొలంలో ఉన్న శివాలయం గుడిలో అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేసి గుప్త నిధుల కోసం దేవాలయాన్ని కూల్చారని పోలీసులు తెలిపారు. నందికొండ నాగలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-07-07T06:04:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising