ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలోనే దేవాలయాల అభివృద్ధి

ABN, First Publish Date - 2022-03-04T06:43:19+05:30

రా ష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి అత్యధికంగా జరుగుతుందని శాసనసభ మా జీ స్పీకర్‌, ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు.

ఆలయంలో పూజల అనంతరం నాయకులతో ఎమ్మెల్సీ మధుసూదనాచారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిప్పర్తి, మార్చి 3: రా ష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి అత్యధికంగా జరుగుతుందని శాసనసభ మా జీ స్పీకర్‌, ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. గు రువారం నల్లగొండ నుంచి మిర్యాలగూడెం వైపునకు వెళ్తున్న ఆయన రామలింగాలగూడెం సర్పంచ ము త్తినేని శ్రీదేవి శ్యాంసుందర్‌ ఆహ్వానం మేరకు దేవాలయాన్ని మార్కండేయస్వా మి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం ప లికి స్వామివారికి అభిషేకం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి సీఎం చంద్రశేఖర్‌రావు ఎంతో కృషి చే స్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎంపీటీసీ ముత్తినేని అనూష,  కంకణాలప ల్లి సర్పంచ కోన జానయ్య, పూజారి రామకృష్ణశర్మ, నాయకులు జానయ్య, నాగేందర్‌, రాజు, సంజీవ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-03-04T06:43:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising