ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి చేసి ఓట్లు అడగండి

ABN, First Publish Date - 2022-10-03T05:57:46+05:30

గ్రామంలోని సమస్యలు పరిష్కరించి ఓట్లు అడగాలని, అప్పటి వరకు ప్రజాప్రతినిధులు ఎవ్వరూ అడుగుపెట్టవద్దని మండలంలోని తేరట్‌పల్లి గ్రామానికి చెందిన బ్యాంక్‌ కాలనీ వాసు లు ఆదివారం పెక్సీ ఏర్పాటుచేశారు.

తెరట్‌పల్లిలో నిరసన తెలుపున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్లెక్సీ ఏర్పాటుచేసిన తేరట్‌పల్లి గ్రామస్థులు


చండూరు రూరల్‌, అక్టోబరు 2: గ్రామంలోని సమస్యలు పరిష్కరించి ఓట్లు అడగాలని, అప్పటి వరకు ప్రజాప్రతినిధులు ఎవ్వరూ అడుగుపెట్టవద్దని మండలంలోని తేరట్‌పల్లి గ్రామానికి చెందిన బ్యాంక్‌ కాలనీ వాసు లు ఆదివారం పెక్సీ ఏర్పాటుచేశారు. కాలనీ రోడ్డు గుంతలమయంగా మారిందని, డ్రైనేజీ లేక మురుగు నీరు రోడ్లపైకి వచ్చి దోమల బెడద అధికమై రోగాలబారిన పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలు పరిష్కరించాకే ఓట్లు అడిగేందుకు కాలనీకి రావాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కాలనీ వాసులు మలిగె ఆంజనేయు లు, వెంకటేష్‌, రమేష్‌, పెద్దులు, సత్తమ్మ, స్వా మి, రవితేజ, రాములు, రాజు, యాదగిరి, హరికృష్ణ, మల్లేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-03T05:57:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising