ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బూరుగడ్డ దేవాలయానికి 14 మంగళసూత్రాల సమర్పణ

ABN, First Publish Date - 2022-01-14T05:43:36+05:30

మండలంలోని బూరుగడ్డ గ్రామంలోని ఆదివరాహా లక్ష్మీనృసింహ-వేణుగోపాలస్వామి దేవాలయానికి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన గరిణె వేణుగోపాల్‌,అపర్ణ కుటుంబ సభ్యులు 14 మంగళసూత్రాలను గురువారం సమర్పించారు.

మంగళసూత్రాలను సమర్పిస్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూర్‌నగర్‌  రూరల్‌, జనవరి 13 : మండలంలోని బూరుగడ్డ గ్రామంలోని ఆదివరాహా లక్ష్మీనృసింహ-వేణుగోపాలస్వామి దేవాలయానికి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన గరిణె వేణుగోపాల్‌,అపర్ణ కుటుంబ సభ్యులు 14 మంగళసూత్రాలను గురువారం సమర్పించారు. ఆలయంలోని ఏడుగురు అమ్మవార్లకు రెండేసి చొప్పున మంగళసూత్రాలు విరాళంగా అందజేశారు. వీటి విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని దాతలు తెలిపారు. కార్యక్రమంలో ఈవో లక్ష్మణ్‌రావు, నాగరాజు, కళావతి, శ్రీనివాసాచార్యులు, హరీ్‌షకుమాచార్యులు, రాగం లింగయ్య, రామస్వామి, పూర్ణ, కిరణ్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-14T05:43:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising