ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాల అభివృద్ధికి సహకరించాలి

ABN, First Publish Date - 2022-05-28T05:51:41+05:30

ప్రభుత్వ పాఠశాలల అబివృద్ధికి సహకరించాలని సుధాకర్‌ పీవీసీ ఎండీ మీలా మహదేవ్‌ అన్నారు. మండలకేంద్రంలోని బోట్యా

రక్షిత వాటర్‌ప్లాంట్‌ను బహుకరిస్తున్న సుధాకర్‌ పీవీసీ ఎండీ మీలా మహదేవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూర్‌(ఎస్‌), మే 27: ప్రభుత్వ పాఠశాలల అబివృద్ధికి సహకరించాలని సుధాకర్‌ పీవీసీ ఎండీ మీలా మహదేవ్‌ అన్నారు. మండలకేంద్రంలోని బోట్యాతండా ప్రాథ మిక పాఠశాలకు రూ.40వేలు విలువ చేసే రక్షిత నీటి ప్లాంట్‌, ఫ్యాన్‌లు, టేబుల్స్‌, బోర్డులు శుక్రవారం అందజేసి, మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అం దించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అమంచి అచ్యుతశర్మ, కాశయ్య, గుండా రమేష్‌, లింగానాయక్‌, లక్ష్మణ్‌, మల్సూర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-28T05:51:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising