ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాన్షిరాం ఆశయాలు సాధించాలి

ABN, First Publish Date - 2022-03-16T05:38:54+05:30

కాన్షిరాం ఆశయాలు సాధించాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాడి రాజు అన్నారు. కాన్షిరాం 88వ జయంతిని పురస్కరించుకుని స్థానిక పార్టీ కార్యాల యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మంగళవారం నివాళులర్పించారు. ప్రస్తు

మిర్యాలగూడలో కాన్షీరాం చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిర్యాలగూడ,/ దేవరకొండ మార్చి 15: కాన్షిరాం ఆశయాలు సాధించాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాడి రాజు అన్నారు. కాన్షిరాం 88వ జయంతిని పురస్కరించుకుని స్థానిక పార్టీ కార్యాల యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మంగళవారం నివాళులర్పించారు. ప్రస్తుత ప్రజాప్రతినిధులకు కాన్షిరాం మార్గం ఆచరణీయం కావాలని అభిలాసించారు. కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు అంకెపాక కోటేష్‌, నాయకులు నాగేశ్వర రావు, విశ్వనాధ్‌, రమేష్‌, దినేష్‌, అజయ్‌, నాగమణి, రాణి, శోభ పాల్గొన్నారు. దేవరకొండలో కాన్షిరాం చిత్రపటానికి బీఎస్పీ దేవర కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి రమావత్‌ రమేష్‌నాయక్‌ ఆధ్వర్యంలో పూల మాలలు వేసి నివాళులర్పించిచారు. కార్యక్రమంలో బీఎస్పీ నా యకులు ఎర్ర కృష్ణ, మహిళ కన్వీనర్‌ సహని, కొట్టెపాక మురళికృష్ణ, హనుమానాయక్‌, యాదయ్య, శ్రీకాంత్‌, మల్లేష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-03-16T05:38:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising