ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Janareddy: టీఆర్ఎస్ పాలనపై జనంలో నమ్మకం పోయింది

ABN, First Publish Date - 2022-09-03T20:21:06+05:30

టీఆర్‌ఎస్ పాలనపై జనంలో నమ్మకం పోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: టీఆర్‌ఎస్(TRS) పాలనపై జనంలో నమ్మకం పోయిందని కాంగ్రెస్(Congress) సీనియర్ నేత జానారెడ్డి (Janareddy) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ప్రాజెక్టు పనులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అప్పు పుట్టే పరిస్థితి లేక ప్రమాదంలో చిక్కుకుందని తెలిపారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పాలనలను ప్రజలు గుర్తు చేసుకొని ఆలోచించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఛార్జ్ షీట్ అంశాలపై బీజేపీ, టీఆర్ఎస్ నేతలను ప్రజలు నిలదీయాలన్నారు.  మునుగోడు(Munugodu by poll) సీటు గెలుపు కోసం టీఆర్ఎస్, బీజేపీ (BJP)లు తహతహలాడుతున్నాయని... కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి రెండు పార్టీలకు బుద్ది చెప్పాలని జానారెడ్డి కోరారు. 

Updated Date - 2022-09-03T20:21:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising