ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలకు ఉచిత వైద్యం అందించిన ఘనత కాంగ్రె్‌సకే దక్కింది

ABN, First Publish Date - 2022-08-14T05:15:00+05:30

పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి ఉచితంగా వైద్యం అం దించిన ఘనత కాంగ్రెస్‌ పాలనకే దక్కిందని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌రమే్‌షరెడ్డి అన్నారు.

ఆర్థికసాయం అందజేస్తున్న పటేల్‌రమే్‌షరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేటటౌన్‌, ఆగస్టు 13: పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి ఉచితంగా వైద్యం అం దించిన ఘనత కాంగ్రెస్‌ పాలనకే దక్కిందని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌రమే్‌షరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని 43వవార్డులో ఇటీవల అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకున్న పెండ్ర వెంకన్నకు శనివారం ఆర్థికసాయం అందజేసి, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటనలకే పరిమతమైందే తప్ప ఆచరణలో పూర్తిగా విఫలమైందన్నారు. పూర్తిస్థాయిలో ఉచిత, విద్య, ఉచిత, వైద్యం రాష్ట్రంలో అమలుకావడంలేదని ఆవేదనవ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు నామా అరుణప్రవీణ్‌, వల్థాస్‌ దేవేందర్‌, నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-14T05:15:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising