ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

ABN, First Publish Date - 2022-05-20T06:02:10+05:30

జిల్లాలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారంతో ముగిశాయి.

పరీక్షల అనంతరం విద్యార్థుల కేరింతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట అర్బన్‌, నేరేడుచర్ల, మఠంపల్లి, మే 19: జిల్లాలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారంతో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 32 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా, జనరల్‌ విభాగంలో 6,970 మంది విద్యార్థులకు 6,478 మంది హాజరుకాగా, 492 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విభాగంలో 812 మంది విద్యార్థులకు 692 మంది హాజరుకాగా, 120 మంది గైర్హాజరయ్యారు. కాగా, పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు హాస్టల్స్‌ను ఖాళీచేసి తోటి విద్యార్థులకు వీడ్కోలు పలికి, సెల్ఫీలు దిగి సొంత గ్రామాలకు ఆనందంగా చేరారు. దీంతో బస్టాండ్లలో సందడి ఏర్పడింది. 

Updated Date - 2022-05-20T06:02:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising