ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్తి పంచాలని దాడి చేశారని ఫిర్యాదు

ABN, First Publish Date - 2022-05-18T06:24:08+05:30

ఆస్తిని పంచాలని తమ పెద్దకోడలు తమపై దౌర్జన్యానికి పాల్పడటంతో పాటు దాడి చేశారని మండలంలోని కోప్పోలు గ్రామానికి చెందిన తాడూరి వజ్రమ్మ, రామాచారి దంపతులు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ శివప్రసాద్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుర్రంపోడు, మే 17: ఆస్తిని పంచాలని తమ పెద్దకోడలు తమపై దౌర్జన్యానికి పాల్పడటంతో పాటు దాడి చేశారని మండలంలోని కోప్పోలు గ్రామానికి చెందిన తాడూరి వజ్రమ్మ, రామాచారి దంపతులు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ శివప్రసాద్‌ తెలిపారు. ఈ సందర్భంగా వజ్రమ్మ మాట్లాడుతూ తమ పెద్దకుమారు డు శంకర్‌ గతేడాది కరోనాతో చనిపోయాడు. అప్పటినుంచి కోడలు నాగలక్ష్మి, ఆ మె సోదరులు ఆస్తి పంచాలని తమను వేధిస్తున్నారని పేర్కొన్నారు. మంగళవా రం తమ ఇంటిపై దాడి చేసి తనను, తన భర్తను తిడుతూ ఇంట్లో వస్తువులు చిందరవందర చేశారని ఆరోపించారు. ఆస్తిని పంచకపోతే చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


Updated Date - 2022-05-18T06:24:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising