చెర్వుగట్టు దేవస్థాన ఈవోగా నవీనకుమార్
ABN, First Publish Date - 2022-05-28T06:46:03+05:30
మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఇనచార్జి ఈవో (ఎఫ్ఏసీ) గా కోటమైసమ్మ దేవాలయం ఈవో నవీనకుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
నార్కట్పల్లి, మే 27: మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఇనచార్జి ఈవో (ఎఫ్ఏసీ) గా కోటమైసమ్మ దేవాలయం ఈవో నవీనకుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ ఆలయ ఈవో మహేంద్రకుమార్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో నవీనకుమార్ను నియమి స్తూ దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Updated Date - 2022-05-28T06:46:03+05:30 IST