ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చందుపట్ల వాసి సైదులుకు ఓయూ డాక్టరేట్‌

ABN, First Publish Date - 2022-11-05T00:59:14+05:30

నకిరేకల్‌ మండలం చందుపట్ల గ్రామానికి చెందని టంగుటూరి సైదులుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ / నకిరేకల్‌ నవంబరు 4: నకిరేకల్‌ మండలం చందుపట్ల గ్రామానికి చెందని టంగుటూరి సైదులుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ ప్రకటించింది. ప్రొఫెసర్‌ దాశరధుల నర్సయ్య పర్యవేక్షణలో నల్లగొండ జిల్లా అభ్యుదయ కవిత్వం-పరిశీలన అనే అంశంపై పరిశోధన చేసినందుకు డాక్టరేట్‌ ప్రకటించింది. ప్రస్తుతం సైదులు నాగార్జున ప్రభుత్వ కళాశాలలో పీజీ తెలుగు విభాగంలో అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా సైదులును ఓయూ తెలుగుశాఖ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కాశీం, పాఠ్య ప్రణాళికా సంఘం అధ్యక్షుడు సాగి కమలాకర్‌శర్మ, తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు సూర్యధనుంజయ, రాణి, అసిస్టెంట్‌ప్రొఫెసర్‌ రఘు, విజయలక్ష్మి అభినందించారు. డాక్టరేట్‌ రావడంపై చందుపట్ల గ్రామ ప్రజలు, వివేకానంద యువజన మండలి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-11-05T00:59:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising