విద్యుత్ను చౌర్యం చేస్తున్న 32మందిపై కేసు
ABN, First Publish Date - 2022-01-20T07:09:07+05:30
మండలంలో అన్ని గ్రామాల్లో విద్యుత్ విజిలెన్స్ అధికారులు 639 గృహ విద్యుత్ మీటర్లను తనిఖీ చేసి 32మందిపై కేసులు నమోదు చేశారు.
అర్వపల్లి, జనవరి 19: మండలంలో అన్ని గ్రామాల్లో విద్యుత్ విజిలెన్స్ అధికారులు 639 గృహ విద్యుత్ మీటర్లను తనిఖీ చేసి 32మందిపై కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో అర్వపల్లి ఏఈ మహేందర్కుమార్, సూర్యాపేట డివిజన్ ఏఈలు, సబ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-20T07:09:07+05:30 IST