ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లారీని ఢీ కొట్టిన కార్లు - ముగ్గురి మృతి

ABN, First Publish Date - 2022-07-10T02:20:11+05:30

యాదాద్రి: చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయరహదారిపై ఇనుము లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఆ లారీను మూడు కార్లు ఢీకొట్టాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయరహదారిపై ఇనుము లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఆ లారీను మూడు కార్లు ఢీకొట్టాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2022-07-10T02:20:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising