ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రానికి బుద్ధి చెప్పాలి: పిడమర్తి రవి

ABN, First Publish Date - 2022-06-11T06:29:20+05:30

ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టకుండా తొక్కిపెడుతున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో మాదిగలు తగిన బుద్ధి చెప్పాలని మా

విలేకరులతో మాట్లాడుతున్న రవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేతేపల్లి, జూన్‌ 10: ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టకుండా తొక్కిపెడుతున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో మాదిగలు తగిన బుద్ధి చెప్పాలని మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం మాదిగ జేఏసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపినా కేంద్రం బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టడం లేదన్నారు. దీంతో ఎస్సీ వర్గీకరణతో మాదిగలకు దక్కాల్సిన 12శాతం రిజర్వేషన్‌ కేంద్ర ప్రభుత్వం దక్కకుండా చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో నవ నిర్మాణ సమితి అధ్యక్షుడు దేవరకొండ నరేష్‌, మాదిగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ మీసాల మహేష్‌, గుర్రం కోటేశ్వర్‌, మాచర్ల వేణు, రాంబాబు, అనిల్‌, సురేష్‌, అంబేడ్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-11T06:29:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising