ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోషల్‌ మీడియాతో అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2022-04-24T05:52:50+05:30

సోషల్‌ మీడియాతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అంతర్జాతీయ సై బర్‌ నేరాల విశ్లేషకు డు వెంకటరమణారా వు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న వెంకటరమణారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ, ఏప్రిల్‌ 23: సోషల్‌ మీడియాతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అంతర్జాతీయ సై బర్‌ నేరాల విశ్లేషకు డు వెంకటరమణారా వు అన్నారు. శనివారం ఎంజీయూలో నిర్వహించిన అవగాహ న సదస్సులో ఆయన మాట్లాడారు. సోషల్‌ మీడియాలో ఫొటోలను అప్‌లోడ్‌ చేయవద్దని సూచించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన నెంబర్లు, మెసేజ్‌లను చూడవద్దని, ఓటీపీని ఇతరులకు ఇవ్వవద్దని అన్నారు. పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే వాటికి స్పందించవద్దని, లాటరీ వచ్చిందని ఆశపెట్టినా నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత విషయాన్ని, సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్‌ ప్రశాంతి, పీఆర్వో శశిధర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-24T05:52:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising