ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆశల పల్లకిలో అన్నదాత

ABN, First Publish Date - 2022-01-03T06:46:15+05:30

యాసంగిలో ఆరుతడి పంటలు మాత్రమే సాగుచేయాలని ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు చెబుతున్నా రైతులు మాత్రం వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు.

కనగల్‌లో వరి నారుతీస్తున్న కూలీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 యాసంగిలో ఆరుతడి పంటలు మాత్రమే సాగుచేయాలని ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు చెబుతున్నా రైతులు మాత్రం వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. పీఏపల్లి మండలంలో దాదాపు అన్ని గ్రామాల్లో రైతులు నారుపోసి, పొలాలు సిద్ధం చేస్తున్నారు. కనగల్‌ మండలంలో సైతం రైతులు వరి సాగుకే ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే వరి నారును సిద్ధం చేసుకున్న రైతులు నాట్లను ముమ్మరం చేశారు. మండల వ్యాప్తంగా గత సీజన్‌లో 28వేల ఎకరాల్లో వరి సాగు కాగా, ప్రస్తుతం అంతే మొత్తంలో వరిసాగయ్యే అవకాశం ఉంది.

- కనగల్‌, పెద్దఅడిశర్లపల్లి

Updated Date - 2022-01-03T06:46:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising