ఆందోళ్ మైసమ్మ ఆలయ హుండీ లెక్కింపు
ABN, First Publish Date - 2022-09-30T06:13:09+05:30
మండలంలోని దండుమల్కాపురంలో ఆందోళ్ మైసమ్మ దేవాలయ హుండీని గురువారం లెక్కించారు.
చౌటుప్పల్ రూరల్, సెప్టెంబరు 29: మండలంలోని దండుమల్కాపురంలో ఆందోళ్ మైసమ్మ దేవాలయ హుండీని గురువారం లెక్కించారు. 53రోజులకు గాను రూ.5,19,904 ఆదాయం ఆలయ ఖజానాకు సమకూరింది. కార్యక్రమంలో ఆలయ చైర్మన సిద్దిపేట శేఖర్రెడ్డి, ఈవో చిట్టెడు వెంకట్రెడ్డి, ఎన.నిఖిల్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మల్కాజిగిరి కృష్ణ, ప్రతా్పరెడ్డి, రమేష్, ముదిగొండ శంకరయ్య పాల్గొన్నారు.
Updated Date - 2022-09-30T06:13:09+05:30 IST