ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి కల్పించకపోతే చర్యలు

ABN, First Publish Date - 2022-04-24T05:37:22+05:30

ప్రతీ గ్రామపంచాయతీలో 100మంది కూలీలకు తగ్గకుండా ఉపాధిహామీ పని కల్పించాలని జడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుర్రంపోడు, ఏప్రిల్‌ 23: ప్రతీ గ్రామపంచాయతీలో 100మంది కూలీలకు తగ్గకుండా ఉపాధిహామీ పని కల్పించాలని జడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి అన్నారు. మండలకేంద్రంలోని మండలపరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో శనివారం సమావేశం నిర్వహించారు. 100మంది కూలీల కంటే తక్కువగా పని కల్పించిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఉపాధి కూలీల సంఖ్యను పెంచాలన్నారు. పనిచేసే ప్రదేశం వద్ద నీటివసతి కల్పించాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో శ్రీపాద సుధాకర్‌, ఎంపీవో బైరెడ్డి మల్లిఖార్జున్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-24T05:37:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising