ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం

ABN, First Publish Date - 2022-09-29T06:15:37+05:30

బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఈవో సిరికొండ నవీన్‌కుమార్‌ తెలిపారు

విలేకరులతో మాట్లాడుతున్న ఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెర్వుగట్టు ఈవో సిరికొండ నవీన్‌ 

నార్కట్‌పల్లి, సెప్టెంబరు 28: బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఈవో సిరికొండ నవీన్‌కుమార్‌ తెలిపారు. బుధవారం గుట్టపై ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఫిర్యాదుదారులు పేర్కొన్న 12అంశాలకు సంబంధించిన పూర్తి రికార్డులను విచారణాధికారి.. వరంగల్‌జోన్‌ డీసీ శ్రీకాంత్‌రావుకు అందజేశామన్నారు. భక్తుల ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఎండోమెంట్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు వ చ్చిన విచారణాధికారుల బృందానికి పూర్తిగా సహకరించామన్నారు. నివేదిక మేరకు కమిషనర్‌ నుంచి వచ్చే ఆదేశాలతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో అభివృద్ధి కమిటీ సభ్యులు పసునూరి శ్రీనివాస్‌, ప్రభాకర్‌రెడ్డి, మేక వెంకట్‌రెడ్డి, శంకరయ్య పాల్గొన్నారు.  

Updated Date - 2022-09-29T06:15:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising