ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటను ధ్వంసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-07-05T05:56:26+05:30

పంటను ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠినచర్యలు తీసుకోవాలని పెన్‌పహాడ్‌ మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన నకరకంటి సోమమ్మ కోరారు. ఈ మేరకు ఎస్పీ రాజేంద్రప్రసాద్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేటక్రైం, జూలై 4 : పంటను ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠినచర్యలు తీసుకోవాలని పెన్‌పహాడ్‌ మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన నకరకంటి సోమమ్మ కోరారు. ఈ మేరకు ఎస్పీ రాజేంద్రప్రసాద్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ చివ్వెంల మండం తుల్జారావుపేట గ్రామ శివారులోని తన 2.6 ఎకరాల భూమిలో 40 ఏళ్లుగా పంటలు సాగు చేసుకుంటున్నానని తెలిపారు. గతేడాది కొంతమంది తన భూమిన కబ్జా చేయగా కలెక్టర్‌ ఫిర్యాదు చేశానని, తహసీల్దార్‌ను పంచనామాలో తన భూమిగా తేలిందన్నారు. అయితే వారం కిందట పెసర పంటనుసాగు చేయగా కొంతమంది పంటను నాశనం చేయడంతో పాటు అడ్డు వచ్చిన తనపై దాడికి ప్రయత్నించారని, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. 

Updated Date - 2022-07-05T05:56:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising