ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుష్కరఘాట్‌లో పడి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-08-10T06:27:25+05:30

మద్యం మత్తులో పుష్కరఘాట్‌ లో పడి ఓ యువకుడు మృతి చెందాడు.

లింగయ్య మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనగల్‌, ఆగస్టు 9: మద్యం మత్తులో పుష్కరఘాట్‌ లో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కనగల్‌ మండలం దర్వేశిస్టేజీ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ నగేష్‌ తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొం డ మండలం పారేపల్లిగూడెం గ్రామానికి చెందిన సంపం గి లింగయ్య (25) తన సోదరుడైన వీరస్వామి ఎల్లమ్మ ఆలయం వద్ద మంగళవారం నిర్వహించిన మొక్కుబడి వే డుకకు హాజరయ్యాడు. మద్యం మత్తులో ఉన్న లింగయ్య మధ్యాహ్నం సమీపంలోని ముఖం కడిగేందుకు పుష్కరఘాట్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. గమనించిన కుటుంబసభ్యు లు, బంధువులు లింగయ్యను బయటికి తీసుకురాగా అప్పటికే ప్రాణాలు కోల్పోయా డు. మృతుడు లింగయ్యకు భార్యతోపాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. భార్య తి రుపతమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2022-08-10T06:27:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising