ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడు రోజుల్లో రూ.55.08లక్షల హుండీ ఆదాయం

ABN, First Publish Date - 2022-05-18T05:46:57+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఏడు రోజుల్లో రూ.55.08లక్షల ఆదాయం సమకూరింది. ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని సందర్శించిన భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను దేవస్థాన సిబ్బంది మంగళవారం ప్రధాన కార్యాలయంలో లెక్కించారు.

ఆదాయాన్ని లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదగిరిగుట్టలో కానుకల లెక్కింపు


యాదగిరిగుట్ట, మే 17: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఏడు రోజుల్లో రూ.55.08లక్షల ఆదాయం సమకూరింది. ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని సందర్శించిన భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను దేవస్థాన సిబ్బంది మంగళవారం ప్రధాన కార్యాలయంలో లెక్కించారు. లెక్కింపుల అనంతరం నగదు రూ.55,09,088, మిశ్రమ బంగారం 134 గ్రా ములు, మిశ్రమ వెండి 1.150 కిలోలు ఆలయ ఖజానాకు జమచేసినట్లు ఈవో గీతారెడ్డి తెలిపారు. విదేశీ భక్తులు 109 అమెరికా డాలర్లు, 25 ఆస్ట్రేలియా డాలర్లు, ఐదు కెనడా డాలర్లు, ఐదు సింగపూర్‌ డాలర్లు, ఒక రియాల్‌(సౌదీఅరేబియా)ను కానుకలుగా సమర్పించారు.

Updated Date - 2022-05-18T05:46:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising