ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా టెస్టు చేయిస్తానని వృద్ధురాలిని ఎమ్మార్వో ఆఫీస్‌కు తీసుకెళ్లిన చీటర్

ABN, First Publish Date - 2022-02-19T17:55:39+05:30

కట్టంగూరు మండలం కలిమేరలో దారుణం చోటు చేసుకుంది. కరోనా టెస్టు చేయిస్తానని ఎల్లమ్మ అనే వృద్ధురాలిని ఎమ్మార్వో ఆఫీస్‌కు తీసుకెళ్లి దుండగుడు ఘరానా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: కట్టంగూరు మండలం కలిమేరలో దారుణం చోటు చేసుకుంది. కరోనా టెస్టు చేయిస్తానని ఎల్లమ్మ అనే వృద్ధురాలిని ఎమ్మార్వో ఆఫీస్‌కు తీసుకెళ్లి దుండగుడు ఘరానా మోసానికి పాల్పడ్డాడు. వృద్ధురాలి పేరిట ఉన్న ఎకరం 10 గుంటలు భూమిని తన పేరు మీద వీరయ్య రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అయితే..వృద్ధురాలి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న చీటర్ వీరయ్యను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‎కు తరలించారు.

Updated Date - 2022-02-19T17:55:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising