ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: నాయిని రాజేందర్ రెడ్డి సంచలన ఆరోపణలు..

ABN, First Publish Date - 2022-09-25T17:06:00+05:30

డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) సంచలన ఆరోపణలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్ (Warangal): డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) సంచలన ఆరోపణలు చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పోస్టుల నియామకంలో భారీ కుంభకోణం (Scam) జరిగిందని ఆరోపించారు. 452 కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పోస్టుల్లో అక్రమాలు జరిగాయన్నారు. ఈ స్కాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్, కార్పొరేటర్లకు భాగస్వామ్యం ఉందని విమర్శించారు. ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ఆధారాలున్నాయన్నారు. ఈస్కాంపై విచారణ జరపాలని నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-09-25T17:06:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising