ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS NEWS: మునుగోడు ఉపఎన్నిక కాబట్టే గిరిజన బంధు: లక్ష్మణ్

ABN, First Publish Date - 2022-09-26T02:40:01+05:30

మునుగోడు ఉపఎన్నిక(MUNUGODU by-election) వచ్చింది కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం గిరిజన బంధుపథకం తీసుకు వచ్చిందని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ (LAXMAN) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ(Nalgonda): మునుగోడు ఉపఎన్నిక(MUNUGODU by-election)  వచ్చింది కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం గిరిజన బంధుపథకం తీసుకు వచ్చిందని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్ (LAXMAN) అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇచ్చిన హామీలు గాలికొదిలేసే అలవాటు కేసీఆర్‌దన్నారు. టీఆర్ఎస్ (TRS) ఓడితే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని మునుగోడులో టీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారానే రాష్ట్రం సంక్షేమం అభివృద్ధిలో పరుగెడుతుందన్నారు. రైతు ఆత్మహత్యల విషయంలో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో ఉందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని లక్ష్మణ్ అన్నారు.

Updated Date - 2022-09-26T02:40:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising