ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mulugu: బాలికపై పాస్టర్ అత్యాచారయత్నం

ABN, First Publish Date - 2022-02-05T15:50:28+05:30

ల్లాలోని గోవిందరావుపేట్ మండలం చల్వాయి గ్రామంలో దారుణం జరిగింది. బాలికపై పాస్టర్ గోద తిరుపతి(42) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు: జిల్లాలోని  గోవిందరావుపేట్ మండలం చల్వాయి గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన బాలికపై పాస్టర్ గోద తిరుపతి(42) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక అరుపులు, కేకలు వేయడంతో వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు బాలికను రక్షించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-02-05T15:50:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising