ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS news: ఎక్కాలు చెప్పలేదని బాలుడిని చితకబాదిన తండ్రి

ABN, First Publish Date - 2022-08-19T17:59:55+05:30

జిల్లాలోని వెంకటాపురం మండలం శాంతినగర్‌లో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలుడిని కన్న తండ్రే వాతలు పడేలా చితకబాదాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు: జిల్లాలోని వెంకటాపురం మండలం శాంతినగర్‌లో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలుడిని కన్న తండ్రే వాతలు పడేలా చితకబాదాడు. తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేపి ఎక్కాలు అప్పజెప్పమని అడగగా తప్పుపోవడంతో బాలుడిని తండ్రి నారాయణ తీవ్రంగా కొట్టాడు. కాగా... కొంతకాలంగా నారాయణ దంపతుల మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో భార్యపై కోపంతో బాలుడిని తండ్రి చితకబాదాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

Updated Date - 2022-08-19T17:59:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising