Mulugu: సమక్క పూజారి సాంబయ్య కన్నుమూత
ABN, First Publish Date - 2022-03-23T15:17:24+05:30
మేడారం సమ్మక్క పూజారి సిద్దబోయిన సాంబయ్య(38) అనారోగ్యంతో కన్నుమూశారు.
ములుగు: మేడారం సమ్మక్క పూజారి సిద్దబోయిన సాంబయ్య(38) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాంబయ్య బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ప్రధాన పూజారులకు సహ పూజారిగా సాంబయ్య వ్యవహరించారు. అనారోగ్యం కారణంగా ఈ యేడాది జరిగిన మహాజాతర పూజల్లో పూజారి సాంబయ్య పాల్గొనలేదు.
Updated Date - 2022-03-23T15:17:24+05:30 IST