ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mulugu: గోదావరిలో యువకుడు గల్లంతు

ABN, First Publish Date - 2022-03-01T16:02:02+05:30

జిల్లాలోని మంగపేట మండలం కమలాపురంలోని ఇంటెక్ వెల్ గోదావరిలో యువకుడు గల్లంతయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు: జిల్లాలోని మంగపేట మండలం కమలాపురంలోని ఇంటెక్ వెల్ గోదావరిలో యువకుడు గల్లంతయ్యాడు. గ్రామంలోని టీడీపీ కాలనీకి చెందిన భూక్య సాయి(19) మహాశివరాత్రి సందర్భంగా పుణ్య స్నానాలు చేయడానికి గోదావరిలో దిగి గల్లంతయ్యాడు. వెంటనే అప్రమత్తమైన యువకులు, ఈతగాళ్లు.... యువకుని ఆచూకీకోసం గోదావరిలో గాలిస్తున్నారు. విషయం తెలిసిన యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Updated Date - 2022-03-01T16:02:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising