ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sithakka: గాంధీ వారసులను గాడ్సే వారసులు ఇబ్బంది పెడుతున్నారు: సీతక్క

ABN, First Publish Date - 2022-07-26T19:19:33+05:30

బీజేపీ నేతలపై ఎమ్మెల్యే సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బీజేపీ నేతల(BJP Leaders)పై ఎమ్మెల్యే సీతక్క(Seethakka) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గాంధీ భవన్‌లో జరుగుతున్న సత్యాగ్రహ దీక్షలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... గాంధీ (Gandhi) వారసులను గాడ్సే(Godsey) వారసులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్(Congress) నాయకులపైనే ఈడీ (ED) కన్ను ఉందన్నారు. ఈడీ బీజేపీ అనుబంధ సంస్థలాగే కనిపిస్తోందని మండిపడ్డారు. దేశాన్ని దోచుకుంటున్న వాళ్ల పట్ల ఈడీ కళ్ళు మూసుకుందన్నారు. బ్రిటిష్ వాళ్ళు ఇండియాను దోచుకుంటున్నట్టు ఇప్పుడు కొందరు దోచుకుంటున్నారని తెలిపారు. ప్రతి వస్తువుపై గబ్బర్ సింగ్ టాక్స్ వేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ దాని తోత్తు టీఆర్ఎస్(TRS) ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని  ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు.

Updated Date - 2022-07-26T19:19:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising