ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS news: మావోయిస్టుల లేఖ కలకలం

ABN, First Publish Date - 2022-08-13T19:03:14+05:30

జిల్లాలో మావోయిస్టుల (Maoist) లేఖ కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు: జిల్లాలో మావోయిస్టుల (Maoist) లేఖ కలకలం రేపుతోంది. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఏటూరు నాగారం — మహదేవపూర్ ఏరియా కమిటి కార్యదర్శి సబిత పేరుతో లేఖ విడుదల అయ్యింది. సాగు భూముల జోలికి వస్తే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని లేఖలో హెచ్చరించారు. పెద్దపళ్లి జడ్పీ చైర్పర్సన్ పుట్ట మధు అతని అనుచరులు మరి కొంతమంది కబ్జాదారులు.. ఆదివాసులు సాగు చేసుకునే భూముల జోలికి వస్తున్నారని మావోయిస్టులు పేర్కొన్నారు. ఆదివాసుల భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేసి అధికారులకు మామూలు ముట్టజెప్పి, పట్టాలు చేసుకుని రైతుబంధు పొందుతున్నారని మావోయిస్టులు లేఖలో ఆరోపించారు. 

Updated Date - 2022-08-13T19:03:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising