ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమ్మక్క బ్యారేజ్‌ను పరిశీలించిన కడియం శ్రీహరి

ABN, First Publish Date - 2022-03-04T19:21:46+05:30

దేవాదుల ప్రాజెక్టులో భాగమైన సమ్మక్క బ్యారేజ్‌ను మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు: దేవాదుల ప్రాజెక్టులో భాగమైన సమ్మక్క బ్యారేజ్‌ను మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజనీర్‌గా మారి తెలంగాణ ప్రాజెక్టులకు రీడిజైన్ చేశారని... అందులో భాగమే తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్ అన్నారు. సమ్మక్క బ్యారేజ్‌తో దేవాదుల ప్రాజెక్టులో ఏడాది పొడవునా 24 గంటల పాటు నీటి లభ్యత ఉంటుందని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు వల్ల ఉమ్మడి జిల్లా ప్రజలకు 24 గంటల పాటు సాగునీరు, తాగునీరు అందుబాటులోకి వస్తుందన్నారు. జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కడియం శ్రీహరి కృతజ్ఞతలు తెలియజేశారు. 

Updated Date - 2022-03-04T19:21:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising